Friday, May 6, 2016

స్లీమన్ కథ-31: యుద్ధంలో పట్టుబడిన స్త్రీలను విజేతలు పంచుకునేవారు!

తన ఒడిస్సే చివరి అధ్యాయంలో చిత్రించిన మారణకాండలాంటిది హోమర్ కు స్వయంగా తెలుసు. ఆ కృతిలో, ఒడీసియెస్ అర్థాంగి పెనలోపి పునస్వయంవరానికి వచ్చిన రాజులను నరికి పోగులు పెడతారు. పనికత్తెలను ఉరితీస్తారు. తన రోజుల్లో ఒక యువసామంతరాజును చంపి, రక్తం ఓడుతున్న మృతదేహాన్ని ఒక రథానికి కట్టి శిథిల నగర ప్రాకారాల చుట్టూ ఈడ్చుకు వెళ్ళిన ఘటన అతనికి తెలుసు. తను రాజుల గుడారంలో కూర్చుని ఉండగా, యుద్ధంలో పట్టుబడిన స్త్రీలను విజేతలు పంచుకోవడం తెలుసు.

(పూర్తిరచనhttp://magazine.saarangabooks.com/2016/05/06/%E0%B0%87%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AF%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%80-%E0%B0%95%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2/ లో చదవండి)

No comments:

Post a Comment