Thursday, January 2, 2014

సంపన్న 'దాసు'లు, 'అసుర' దేవతలు

ఇంతా చెప్పుకున్న తర్వాత కూడా, యయాతి కథ పశ్చిమాసియాలో జరిగిందనేది ఒక ఊహా లేక వాస్తవమా అన్న సందేహం అలాగే ఉండిపోతుంది. 

ఇందుకు కచ్చితమైన సమాధానాన్ని రాబట్టడం కష్టం. మహా అయితే మనం ఒకటి చేయగలం. అది: నిరంతర సంచారజీవితమూ, సమూహాల మధ్య ఘర్షణలు, వలసల నేపథ్యంలో పశ్చిమాసియా-భారతదేశాల మధ్య ఒక సంబంధాన్ని ఊహించడం. అప్పుడు వ్యక్తులు లేదా పాత్రల స్థానంలో పరిస్థితులు ప్రాధాన్యం వహిస్తాయి. 

ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్ From Lineage to State అనే రచనలో క్రీ. వె. ప్రథమ సహస్రాబ్ది మధ్యలో గంగానదీ లోయలోని సమాజపు అమరికలను పురావస్తుఆధారంగా చర్చించారు. నాటి పరిస్థితుల అవగాహనకు  ఆ చర్చ ఏమైనా తోడ్పడవచ్చేమో... 

(పూర్తివ్యాసంhttp://magazine.saarangabooks.com/2014/01/02/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%85%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0-%E0%B0%A6/లో చదవండి. మీ స్పందనను అందులో పోస్ట్ చేయండి)

No comments:

Post a Comment